వార్తలకు తిరిగి వెళ్లండి
మహేంద్రగిరి యుద్ధనౌక చేరిక
స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది భారత్ రక్షణ సామర్థ్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.
ఈ యుద్ధనౌక చేరికతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతతో పాటు భారత నౌకాదళ వ్యూహాత్మక శక్తి మరింత బలోపేతం కానుందని తెలిపారు.
Comments
Loading comments...