వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ జిల్లాలోని 17 ఎంఎంఆర్సీలు, 53 కాంప్లెక్స్ పాఠశాలలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ఒక్కో ఎంఎంఆర్సీకి రూ.90 వేలు, ఒక్కో కాంప్లెక్స్కు రూ.43 వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి.
పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల మౌలిక అవసరాల కోసం ఈ నిధులను పకడ్బందీగా వినియోగించుకోవాలని డీఈఓ గోవిందరాజులు అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

