Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు వెంటనే e-KYC చేసుకోవాలి

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 6:29 PM నంద్యాలGeneral
రైతులు వెంటనే e-KYC చేసుకోవాలి - Udayam
రైతులు e-KYC పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి కోరారు. మంగళవారం బొల్లవరం, తమ్మడపల్లె గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు ఈ-పంట వెబ్‌సైట్ లేదా APAIMS యాప్ ద్వారా పంట వివరాలను పరిశీలించి ధ్రువీకరించుకోవాలని సూచించారు. e-KYC చేయించుకోవడంతో పంట దిగుబడి కొనుగోలు, ఎరువుల పంపిణీ, నష్టపరిహారం తదితర ప్రభుత్వ సేవలు అందుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...