Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారికివలస స్కూల్ గేట్ వద్ద నిద్రిస్తున్న వైసీపీ నాయకులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 6:41 AM విశాఖపట్నంGeneral
మారికివలస స్కూల్ గేట్ వద్ద నిద్రిస్తున్న వైసీపీ నాయకులు - Udayam
మారికవలస ఏపీటిడబ్ల్యుఆర్ స్కూల్ గేటు ముందు విద్యార్థుల తల్లిదండ్రులు, వైసీపీ నేతలు : కుంభా రవిబాబు గారు, బాలరాజ్ గారు, సుభద్ర గారు, డాక్టర్ శోభా స్వాతిరాణి గారు, భాగ్య లక్ష్మి గారు ఇతర ముఖ్య నాయకులు సమస్య పరిస్కారం అయ్యేవరకు ఇక్కడే నిద్రిస్తాము అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...