వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని సికింద్రాబాద్ RPF, ‘మార్వారీ యువ మంచ్’ స్వచ్ఛంద సంస్థతో కలిసి బృహత్ రక్తదాన శిబిరం నిర్వహించింది.
RPF, ఎలక్ట్రికల్, వర్క్స్, సీడబ్ల్యూ విభాగాలకు చెందిన 15 మంది సిబ్బంది రక్తదానం చేశారు. అధికారులు పాల్గొని రక్తదాతలను అభినందించారు.
Comments
Loading comments...

