వార్తలకు తిరిగి వెళ్లండి

మేగా యూత్ ఫోర్స్ ఆద్వర్యంలో శనివారం విజయనగరం జిల్లా కొత్తవలసలోని చైతన్య మానసిక వికలాంగుల పాఠశాలలో ప్రముఖ సినీ నటుడు చిరంబీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
స్తానిక జనసేన నాయకులు గొరపల్లి రవికుమార్, గొరపల్లి చినబాబు ముఖ్య అతిథులుగా హాజరై కేకు కత్తిరించి చిన్నారులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వేపాడ మండల అధ్యక్షులు సుంకరి అప్పారావు , చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

