వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.
Comments
Loading comments...

