వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని రాయదారి, తాండ్ర, వాస్తాపూర్, కిషన్ రావు పేట, పరిమండలి గ్రామాల అంతర్గత రోడ్డు కురుస్తున్న వర్షాలకు పూర్తిగా పాడైపోయాయని గ్రామస్తులు పేర్కొన్నారు.
కురుస్తున్న వర్షాలతో కాలినడకన మాత్రమే ఈ రోడ్లపై నుండి వెళ్ళవచ్చునని పేర్కొన్నారు. సాధారణ , భారీ వాహనాలు తమ గ్రామాలకు రావాలంటేనే వెనుక ముందు అవుతున్నాయని వాపోయారు.
Comments
Loading comments...

