Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ ఎంపీడీవో ఆఫీస్ ముందర బీఆర్ఎస్ నాయకుల ఆందోళన వినతి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 07, 2026 10:55 PM నిర్మల్General
మామడ ఎంపీడీవో ఆఫీస్ ముందర బీఆర్ఎస్ నాయకుల ఆందోళన వినతి - Udayam
మామడ మండల పరిషత్ కార్యాలయం లో బి ఆర్ ఎస్ ఆధ్వరంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ వారు ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఇకనైనా అమలు చేయాలని బి ఆర్ ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం సరికాదని తెలిపారు. ఇందులో మామడ మండల కన్వీనర్ పాకాల చంద్రశేఖర్ గౌడ్ , సోషల్ మీడియా ఇన్చార్జీ రత్నయ్య , ఎం అశోక్ , సాగర్, సాయి రెడ్డి , యూసుఫ్ , ఫసి ఓద్దీన్ , చిన్నయ్య లు ఉన్నారు

Comments

G
Loading comments...