వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నూతన భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు నూతన సచివాలయ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

