Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సైనికులు ఈసిహెచ్ఎస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
dineshkumar Aug 26, 2026 6:51 PM చిత్తూరుGeneral
మాజీ సైనికులు ఈసిహెచ్ఎస్  సేవలను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
మాజీ సైనికులు ఈ సి హెచ్ ఎస్ ద్వారా అందుతున్న క్యాష్‌లెస్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు ఈసిహెచ్ఎస్ ఇన్‌చార్జ్ అధికారి కెప్టెన్ కృష్ణచైతన్య ప్రసాద్ కోరారు. గత 15 ఏళ్లుగా చిత్తూరులో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్మీ ఎయిర్‌ఫోర్స్, నేవీ, పారామిలటరీ దళాలకు చెందిన సుమారు 22 వేల మంది మాజీ సైనికులు ఈ సేవలనువినియోగించు కుంటున్నారని చెప్పారు.

Comments

G
Loading comments...