వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఖానాపురం మాజీ కౌన్సిలర్ చెన్నయ్య నాయి బ్రాహ్మణ కులాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు సంతోష్కుమార్ ఆరోపించారు.
ఆత్మకూరులో సంఘం నాయకులు మాట్లాడుతూ మాజీ కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

