Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే చిత్రపటానికి నివాళి అర్పించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు

Follow Udayam on Google
anji kummari Jul 31, 2026 3:15 PM మహబూబ్‌నగర్General
మాజీ ఎమ్మెల్యే చిత్రపటానికి నివాళి అర్పించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు - Udayam
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యం తో గత ఆదివారం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృత్యుతో పోరాడి గురువారం మరణించారు. ఈ సందర్భంగా బూత్పూర్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ నివాళులు అర్పించారు. వారి మృతి పట్ల ఒక ప్రకటనలో భాధ ను వ్యక్త పరుస్తూ, కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.

Comments

G
Loading comments...