Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ డిప్యూటీ స్పీకర్ ఆద్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 7:00 PM విజయనగరంGeneral
మాజీ డిప్యూటీ స్పీకర్ ఆద్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం - Udayam
మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగోట్ల వీరభద్రస్వామి ఆద్వర్యంలో బుధవారం విజయనగరంలోని 62వ డివిజన్‌ YSR నగర్‌లో YCP విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్‌ వీరభద్రస్వామి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీని బలోపీతం చేసేందుకు సమష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ మేరకు త్వరలో జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికలకు 62వ డివిజన్‌ కార్పొరేట్‌ అభ్యర్థిగా కనకల సంతోష్‌ను ప్రకటించారు.

Comments

G
Loading comments...