వార్తలకు తిరిగి వెళ్లండి

యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విజయనగరం జిల్లా గుర్ల SI నారాయణరావు సూచించారు.
విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఆయన శుక్రవారం స్దానిక ప్రజలకు మహిళలు, రోడ్డు భద్రత, గంజాయి నివారణపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు భద్రతా జాగ్రత్తలు పాటించాలని, ప్రయాణ సమయంలో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. మాదకద్రవ్యాల అనర్థాలను వివరించి అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Comments
Loading comments...

