వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండలం మాడాపూర్ కు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ప్రతిరోజూ ప్రధాన రహదారి వరకు నడిచి వెళ్తున్నారు. దీంతో సమయం, శ్రమ వృథా అవుతోందని విద్యార్థులు, గ్రామస్థులు తెలిపారు. అధికారుల స్పందించి అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి మాడాపూర్ కు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

