వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిడమర్రు గ్రామానికి చెందిన రైతు భీమిరెడ్డి శివారెడ్డి తన 3.84 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద స్వచ్ఛందంగా ఇచ్చారు.
సోమవారం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ కొల్లాబత్తుల కార్తీక్ను కలిసి ఆయన అంగీకార పత్రాలను అందజేశారు. నిడమర్రు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.భద్రు సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తయింది.
Comments
Loading comments...

