వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగానే నమోదైంది. మొదటి సెమిస్టర్లో 27.93%, రెండో సెమిస్టర్లో 32.58% మంది విద్యార్థినులు పాసయ్యారు.
అలాగే మూడో సెమిస్టర్లో 38.23%, నాలుగో సెమిస్టర్లో 38.44% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

