వార్తలకు తిరిగి వెళ్లండి
మూగజీవాల ప్రేమ.. ఆరోగ్యం జాగ్రత్త

Photo Gallery
పెంపుడు జంతువుల ద్వారా మనుషులకు క్షయ, రేబిస్ వంటి 280 రకాల ప్రాణాంతక 'జునోసిస్' వ్యాధులు సంక్రమించే ప్రమాదముంది. పల్నాడు జిల్లాలోనే ఇలాంటివి 14 వేల పెంపుడు జీవాలున్నాయి.
ఈ ముప్పును అరికట్టడానికి జులై 6న ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా పశువైద్యశాలల్లో యాంటీ రేబీస్ టీకాలు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...