వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరంలోని చారిత్రక గోదావరి ఆర్చి వంతెన సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే శాఖ ఆధునిక నిర్వహణ పనులు చేపడుతోంది. రైళ్ల రాకపోకలను నిలిపివేయకుండా ఈ తరహా పనులు చేయడం రైల్వే చరిత్రలోనే ఇదే తొలిసారి.
ఇందుకోసం ఐఐటీ ముంబయి, యూరప్, ఇటలీ, ఆస్ట్రేలియా దేశాల అంతర్జాతీయ నిపుణుల సహాయం తీసుకున్నారు. వంతెన భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు 272కు పైగా స్మార్ట్ సెన్సార్లను కూడా అమర్చారు.
Comments
Loading comments...

