Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ వివాహ నిరాకరణ.. యువకుడిపై మరుగుతున్న నూనెతో దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 11:31 AM జాతీయంGeneral
ప్రేమ వివాహ నిరాకరణ.. యువకుడిపై మరుగుతున్న నూనెతో దాడి - Udayam
రాణిపేట జిల్లా కావేరిపాక్కం సమీపంలో తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలని కోరిన యువకుడిపై యువతి తల్లి మరుగుతున్న నూనె పోసి దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ అఘాయిత్యంలో తీవ్ర గాయాలపాలైన లోకేష్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వ్యవహారం నడుపుతున్నారనే కోపంతో తల్లి ఈ దుశ్చర్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...