Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్వరంలో విద్యుత్ కోతలపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 10, 2026 4:44 PM నిర్మల్General
లోకేశ్వరంలో విద్యుత్ కోతలపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన - Udayam
అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ లోకేశ్వరం మండల కేంద్రంలోని విద్యుత్‌ ఉపకేంద్రాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ముట్టడించారు. విద్యుత్‌ కోతలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముథోల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సమన్వయ కమిటీ సభ్యుడు, మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ విద్యుత్‌ శాఖ ఏఈతో మాట్లాడారు.

Comments

G
Loading comments...