వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఎం.రోహిణి రావు ఆద్వర్యంలో కోర్టులో శనివారం
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ రాజీయే రాజమార్గమని సూచించారు. చిన్న చిన్న తగాదాలకు కోర్టులను ఆశ్రయించరాదని కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రాంబాబు పాల్గొన్నారు.
Comments
Loading comments...

