వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా పెద్దపంజాని మండలం మారప్పల్లెలో శుక్రవారం నాటు తుపాకి పేలి శ్రీనివాసులు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

