వార్తలకు తిరిగి వెళ్లండి
భాగస్వామ్య దేశాలకు ₹17,550 కోట్ల రుణ సాయం

గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాల బలోపేతానికి భారత్ గత ఏడాదిలో భాగస్వామ్య దేశాలకు రూ.17,550 కోట్ల విలువైన ఆరు అభివృద్ధి రుణాల (LoC)కు ఆమోదం తెలిపింది. మౌలిక వసతులు, కనెక్టివిటీ, గృహాలు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాలకు ఈ నిధులు వినియోగించనున్నారు.
అలాగే రూ.4,500 కోట్లతో 60 గ్రాంట్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చినట్లు విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో వెల్లడించారు.
Comments
Loading comments...