వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలో రూ.30 వేల లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్సై ఆంజనేయులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సిమెంట్ దుకాణం వివాదంలో సిద్ధిరాములు నుంచి రూ.50 వేలు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తొలుత రూ.10 వేలు తీసుకున్న ఎస్సై, మరో రూ.30 వేలు స్వీకరిస్తుండగా పట్టుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. నివాసంలోని ఫైళ్లను తనిఖీ చేసి విచారణ కొనసాగిస్తోంది.
Comments
Loading comments...

