Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణ్ చాంద లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన వినతి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 07, 2026 12:45 PM నిర్మల్General
లక్ష్మణ్ చాంద లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన వినతి - Udayam
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని లక్ష్మణ్ చాంద మండల బి ఆర్ ఎస్ కన్వీనర్ కృష్ణారెడ్డి విమర్శించారు. అధిష్టానం పిలుపు మేరకు సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవోకు వినతిపాత్రం సమర్పించారు. 6 గ్యారంటీలు 420 హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. ఇందులో నాయకులు జహీర్, నర్సారెడ్డి, రాజు, మహేష్, నవీన్ లు ఉన్నారు.

Comments

G
Loading comments...