వార్తలకు తిరిగి వెళ్లండి
లక్ష్మమ్మ మృతి పార్టీకి తీరని లోటు..మండల పార్టీ అధ్యక్షులు గంధమనేని

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం శనివారం జిఎంఆర్ పురం పంచాయతీ మాజీ సర్పంచ్ ఆనందయ్య సతీమణి లక్ష్మమ్మ అనారోగ్యంతో మృతి చెందారు..ఆమె మృతదేహానికి ఎస్ఆర్ పురం మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు నివాళులర్పించారు..
ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసానిచారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రామకృష్ణ టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...