వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ జిల్లా ఏదులాబాద్లోని కలుషితమైన లక్ష్మీనారాయణ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.
జవహర్ నగర్ డంపియార్డ్ మురుగు చేరడం వల్ల చెరువు నీరు పాడై ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, నాలాను డైవర్ట్ చేసి చెరువును బాగుచేయాలని స్థానికులు కోరారు. త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ప్రణాళికతో ముందడుగు వేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

