వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీదేవిపేటలో ఎస్ఐఆర్ అనామలీస్ సవరణకు నోటీసులు అందుకున్న ఓటర్ల కోసం గురువారం గ్రామసభ నిర్వహించారు.
డీటీ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో పత్రాలు పరిశీలించి ఓటర్ల జాబితాలో పేర్లను సరిచేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

