వార్తలకు తిరిగి వెళ్లండి

బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలను 24 గంటల పాటు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.
ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...
