వార్తలకు తిరిగి వెళ్లండి

లయన్స్ క్లబ్ ఆఫ్ జోగులాంబ గద్వాల జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం గద్వాలలో జరిగింది. ముఖ్య అతిథి డాక్టర్ మహేంద్రకుమార్రెడ్డి కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు.
అధ్యక్షుడిగా ఎం.కృష్ణయ్య, ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ నళిని, కార్యదర్శిగా కే.శ్రీహరి, కోశాధికారిగా టీ.తాయన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ వివరాలను సర్వీస్ చైర్పర్సన్ సి.అయ్యప్పరెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

