Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాతాలో రూ.13 వేలు.. ఆధార్ లింక్ తప్పనిసరి

శరణ్య శర్మ Jul 17, 2026 6:28 AM అమరావతి 1 viewsabout 3 hours ago
ఖాతాలో రూ.13 వేలు.. ఆధార్ లింక్ తప్పనిసరి - Udayam Digital
ఈ నెల 22న ‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు జమ కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.10,120 కోట్లు విడుదల చేయనుంది. ఈ లబ్ధి పొందడానికి బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ తప్పనిసరి. ఖాతా యాక్టివ్‌గా లేకుంటే వెంటనే సమీప సచివాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...