వార్తలకు తిరిగి వెళ్లండి
బోధనాసుపత్రిలో అరకొర వైద్యం

పిడుగురాళ్ల ప్రభుత్వ బోధనాసుపత్రికి రోగుల సంఖ్య రెట్టింపైనా వసతులు కరువయ్యాయి. అవసరమైన యంత్రాలు, రసాయనాలు వచ్చినా ప్రయోగశాలలు, ఆపరేషన్ థియేటర్లలో వాటిని ఏర్పాటు చేయకుండా అట్టపెట్టెల్లోనే ఉంచారు.
లిఫ్టులు, ఏసీలు లేకపోవడం మరియు నిర్మాణ పనులు నత్తనడకన సాగడంతో రోగులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది.
Comments
Loading comments...