వార్తలకు తిరిగి వెళ్లండి

బాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంథనికి చెందిన ఓమంపల్లి భూపతిరెడ్డి–సుగుణ దంపతులు రూ.5.51 లక్షల విరాళం అందజేశారు.
ఆలయ నిర్మాణానికి రూ.5 లక్షలు, అన్నదాన ట్రస్టుకు రూ.51 వేలు అందించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం అధికారిక ఖాతాలో జమ చేసినట్లు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి తెలిపారు.
Comments
Loading comments...

