వార్తలకు తిరిగి వెళ్లండి

మూడేళ్ల దశాబ్దాల వెలుగొండ ప్రాజెక్టు కల సాకారమైందని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. సీఎం చంద్రబాబు నల్లమలసాగర్కు కృష్ణా జలాలు విడుదల చేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు.
ఈ ప్రాజెక్టుతో 4 జిల్లాల్లో 4.4 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందించబడుతుందని తెలిపారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ బృందాలు పనిచేస్తున్నాయని, అర్హులకు త్వరలో పరిహారం అందిస్తామన్నారు.
Comments
Loading comments...

