వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో మాజీ ప్రేయసిపై హత్యాయత్నం చేసి, ఆమె తల్లి శోభను హత్య చేసిన నిందితుడు సందీప్కుమార్కు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు, రూ.25 వేల జరిమానా విధించింది.
2022లో హైదరాబాద్లోని మియాపూర్లో ఈ ఘటన జరుగగా, విచారణ చేపట్టిన 12వ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి గురువారం ఈ తుది తీర్పు వెల్లడించారు.
Comments
Loading comments...

