వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నాగర్ కర్నూల్ జిల్లా హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత పులి అక్కడిక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు, అటవీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

