వార్తలకు తిరిగి వెళ్లండి
మంత్రి సవితను కలిసిన నేతలు

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.
అర్జీలను పరిశీలించిన మంత్రి సవిత, వాటిని తక్షణమే సంబంధిత శాఖల అధికారులకు పంపి, సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...