వార్తలకు తిరిగి వెళ్లండి
టీటీడీకి రూ. 10 లక్షల విరాళం

కాకినాడకు చెందిన వి.ఎస్.ఎన్ నిర్మాణ సంస్థ సోమవారం టీటీడీ శ్రీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ. 10 లక్షల విరాళం అందించింది. తిరుపతిలోని టీటీడీ ఈవో కార్యాలయంలో సంస్థ ప్రతినిధులు ఈ చెక్కును ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వి.ఎస్.ఎన్. నిర్మాణ సంస్థ మేనేజింగ్ పార్టనర్ ఆర్.ఎస్. శాంతారామ్ మరియు సంస్థ ప్రతినిధులు దుర్గా కామాక్షి, జాస్తి శ్రీనివాస రావు పాల్గొన్నారు.
Comments
Loading comments...