వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్గీయ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఘన నివాళులర్పించారు.
బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడిగా లచ్చన్న సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బీసీల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని, ఉత్తరాంధ్రకు గర్వకారణమైన లచ్చన్న ఆశయాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

