Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లబ్ది దారులకు అందకముందే శిదిలావస్థకు చేరిన నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

Follow Udayam on Google
md jabeer Aug 17, 2026 9:32 AM నిర్మల్ General
లబ్ది దారులకు అందకముందే శిదిలావస్థకు చేరిన నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు - Udayam
నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిరాదరణకు గురవుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇళ్ల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. తాగునీటి ట్యాంకులు పగిలిపోయి నిరుపయోగంగా మారాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆశయం నీరుగారుతోందని, ఇప్పటికైనా స్పందించి ఇళ్లను మరమ్మత్తులు చేయించి అర్హులకు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...