Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరులో 50 హెచ్‌పీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రారంభం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 04, 2026 11:13 AM కర్నూలుGeneral
ఎమ్మిగనూరులో 50 హెచ్‌పీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రారంభం - Udayam
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 50 హెచ్‌పీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. ట్రాక్టర్‌కు పూజ నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. బెంగళూరుకు చెందిన మూన్ రైడర్ సంస్థ ఈ ట్రాక్టర్‌ను అభివృద్ధి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది దేశంలోనే తొలి 50 హెచ్‌పీ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...