Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో వలకు చిక్కిన భారీ చేప

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 14, 2026 11:27 AM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో వలకు చిక్కిన భారీ చేప - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్‌లో వరద కాలువలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సాయి వలకు గురువారం సుమారు 30 కిలోల బొచ్చె చేప చిక్కింది. భారీ చేప వలకు చిక్కడంతో ఇతర జాలర్లు అక్కడికి చేరుకున్నారు. ఎల్లంపల్లి జలాలు వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు చేరుతుండటంతో ప్రవాహం కొనసాగుతోంది. చేపతో కలిసి జాలర్లు ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...