Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:29 PM ఖమ్మంGeneral
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం - Udayam
ఖమ్మం జిల్లా నారాయణపురంలో పైలట్‌ ప్రాజెక్టు కింద జరుగుతున్న భూ రీసర్వేను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని రీసర్వే చేసి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. భూభారతి చట్టం రైతులకు ఉపయోగపడేలా పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...