వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం ప్రాంతంలో భూముల రీసర్వే సందర్భంగా కొత్త సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. రైతులు సాగు చేస్తున్న భూములు పట్టాల్లోని సర్వే నంబర్లతో సరిపోలకపోవడం, వెబ్ల్యాండ్లో ఇతరుల పేర్లు నమోదవడం వంటి అంశాలు గుర్తించారు.
అనంతగిరి, చింతపల్లి మండలాల్లో రీసర్వేలో పలు లోపాలు బయటపడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

