Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థల వివాదం.. కారు ఢీకొట్టి

రాజేష్ కుమార్ Jul 26, 2026 1:56 PM ప్రకాశం about 1 hour ago
స్థల వివాదం.. కారు ఢీకొట్టి - Udayam Digital
ప్రకాశం జిల్లా పెద ఇర్లపాడులో స్థల వివాదం ఉద్రిక్తంగా మారింది. ఫిర్యాదు చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను గ్రామానికి చెందిన వ్యక్తి కారుతో ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని పీసీపల్లి, కందుకూరు, కనిగిరి ఆసుపత్రులకు తరలించగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...