వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేసి, ఆర్అండ్ఆర్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు.
అనంతరం అధికారులతో సమీక్షించి, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

