Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలయ చైర్మన్‌గా లక్ష్మీ రమేష్

శరణ్య శర్మ Jul 25, 2026 3:25 PM జగిత్యాలabout 2 hours ago
ఆలయ చైర్మన్‌గా లక్ష్మీ రమేష్ - Udayam Digital
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ శ్రీ రామలింగేశ్వర దేవాలయ నూతన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా చిలివేరి లక్ష్మీ రమేష్, వైస్ చైర్మన్‌గా శీలం రవి నియమితులయ్యారు. త్రేతాయుగ చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కట్టుబడి ఉంటుందని చైర్మన్ లక్ష్మీ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు సంతోష్, రజిత, రఘు, లక్ష్మి, నరసయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...