వార్తలకు తిరిగి వెళ్లండి

గణపురం మండలంలో చెరువు శిఖం భూములు అక్రమార్కుల పాలవుతున్నాయి. సర్వే పేరుతో అధికారులు కాలయాపన చేస్తుండటంతో విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి.
ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే హద్దులు నిర్ణయించి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

